పోస్ట్‌లు

*బంగారు లోగిళ్ళ అడ్డా* *నాది రాయలసీమ గడ్డ* *రాయలసీమ అంటే YS రాజశేఖర్ రెడ్డి కాదు..!!, లేక చంద్రబాబు నాయుడు కాదు..లేక YS జగన్ అంతకంటే కాదు..!!* *అంతకుముందే దానికి ఒక చరిత్ర ఉంది..!! ఎంతో వైభోగం ఉంది..!!* *ఫ్యాక్షన్  అనేది కేవలం 1970 నుండి 1995 వరకు మాత్రమే.* *కానీ నేడు చాలావరకు ఫ్యాక్షన్ పోయింది..అందరికి చదువు విలువ తెలిసింది..!!* *అవధానులు* -------------- *మాడుగుల నాగఫణి శర్మ (జననం 1959 తాడిపత్రి, అనంతపురం) భారత మాజీ ప్రధానులు పి.వి. నరసింహా రావు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ వంటి వారి సమక్షంలో అవధానాలు నిర్వహించి 'సెహభాష్‌' అనిపించుకొన్న మాడుగుల నాగఫణిశర్మ అవధాన సహస్ర ఫణి, బృహత్‌ ద్వి సహస్రా వధాని, శతా వధాని సమ్రాట్‌, శతావధాన చూడామణి, కళా సాహిత్య కల్పద్రుమ, వంటి అనేక బిరుదులు పొందారు..!!* *లక్కోజు సంజీవరాయశర్మ (1907-1997 ప్రొద్దుటూరు, కడప) గణిత బ్రహ్మగా పేరొందిన వీరు ప్రపంచంలో ఆరు వేల గణితా వధానాలు చేసిన ఏకైక వ్యక్తి* *అన్నమయ్య (1408-1503 రాజంపేట కడప) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయ కారుడు..!! (సాధారణ భాషలో గేయాలను కూర్...

అన్నమయ్య జిల్లా భాషా సాహిత్య సంస్కృతులు

అన్నమయ్య  జిల్లా  భాషా సాహిత్య సంస్కృతులు      2010 లో కడప జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా మార్చింది.  2022 లో జిల్లాలను  పునర్వ్యవస్థీకరించారు. అప్పుడు  వైఎస్ ఆర్ కడప జిల్లాను వైఎస్సార్,  అన్నమయ్య జిల్లాలుగా విభజించారు.          అన్నమయ్య జిల్లా వంటకాలు  ప్రత్యేకమైనవి.   రాగి సంగటి, జొన్న రొట్టె లు జిల్లాలో ప్రతి ఇంట్లో వండే వంటలు.రాగి సంఘటితో పాటు శనిక్కాయ చెట్నీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడివి స్టార్ హోటల్లలో కూడా ఉన్నాయి. . సొద్ద రొట్టె లోకి గాని  ఇసుర్రాయి లతో విసిరిన జొన్న పిండి రొట్టెలోకి గాని చేపలు పులుసు వేసుకొని తింటుంటారు.   మరికొన్ని  ప్రసిద్ధ వంటకాలు బిర్యానీ, కబాబ్‌లు మరియు పులావ్. జిల్లా ప్రసిద్ధి చెందిన ఓలిగ లేదా బొబ్బట్టు వంటి తీపి వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది, ఇక్కడ కారం పూసిన దోశ భలే ఉంటుంది.         సియ్యల కూరన్నా,కారం అన్నా కడప వాళ్లకు   ఎనలేని ప్రీతి.వొట్టి మిరపకాయలు,, రోన్ని ధనియాలు,అంగుళం పొడవు వుండే ...

వైఎస్సార్ జిల్లా భాషా సాహిత్య సంస్కృతులు

వైఎస్సార్  జిల్లా  భాషా సాహిత్య సంస్కృతులు      2010 లో కడప జిల్లా పేరును ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా మార్చింది.  2022 లో జిల్లాలను  పునర్వ్యవస్థీకరించారు. అప్పుడు  వైఎస్ ఆర్ కడప జిల్లాను వైఎస్సార్,  అన్నమయ్య జిల్లాలుగా విభజించారు.          వైఎస్సార్ జిల్లా వంటకాలు  ప్రత్యేకమైనవి.   రాగి సంగటి, జొన్న రొట్టె లు జిల్లాలో ప్రతి ఇంట్లో వండే వంటలు.రాగి సంఘటితం పాటు శనిక్కాయ చెట్నీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడివి స్టార్ హోటల్లలో కూడా ఉన్నాయి. మరో  వంటకం కాసరకాయలు. వీటిని కాంచరకాయలంటారు. చిన్న కాకరకాయల్లాగ వుండి మనసును దోచే రుచి వీటి వేపుడు. సొద్ద రొట్టె లోకి గాని తిరగలిలో (ఇసుర్రాయి) లో విసిరిన జొన్న పిండి రొట్టెలోకి గాని వేసుకుంటారు వీటివేపుడు.   మరికొన్ని  ప్రసిద్ధ వంటకాలు బిర్యానీ, కబాబ్‌లు మరియు పులావ్. జిల్లా ప్రసిద్ధి చెందిన ఓలిగ లేదా బొబ్బట్టు వంటి తీపి వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది, ఇక్కడ కారం పూసిన దోశ భలే ఉంటుంది.         సియ్యల కూరన్న...

రాయలసీమలో బౌద్ధ కేంద్రం

చిత్రం
Buddhapada discovered near Khajipet Village in Kadapa District, Andhra Pradesh. From deccanchronicle.com A set of stone Buddha footprints (Buddhapada in Sanskrit) found at a newly discovered Buddhist archaeological site in Kadapa District, in the southeastern Indian state of Andhra Pradesh, is believed to be the biggest ever identified in southern India. The Buddhapada were reported by Ramakrishna Reddy, a transport conductor for Andhra Pradesh State Road Transport Corp. (APSRTC), after conducting a survey at the site. The find was subsequently verified by archaeologist Dr. E. Siva Nagi Reddy. “In the recent survey conducted by Y. Ramakrishna Reddy of APSRTC Proddutor depot and me, we noticed the existence of the biggest Buddhapada slabs so far discovered in entire South India in Naganadhuni Kona,” said Siva, who is also the chief executive of the cultural center in the city of Vijayawada. ( Deccan Chronicle )  Naganadhuni Kona is a newly discovered Buddhist site locate...

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాలు

*AP: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..*  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది.  ఏప్రిల్‌ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది.  26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో  గెజిట్‌ . ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి.  *కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..* 1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం 2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం 3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ 4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం 5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం 6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,  7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ 8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) 9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు 10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త) 11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు 12. కృష్ణా : గుడివాడ,...

సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు

సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలు  తెలుగు ప్రజలు జరుపుకునే వ్యవసాయసంబంధ పండుగ సంక్రాంతి. రాయలసీమ ప్రాంత ప్రజలైన కదిరి ప్రజానీకం కూడా ఈ పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని భావించే రోజును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చిన సందర్భంలో ఇది రైతులు చేసుకునే ఆనందోత్సాహాల పండుగ. ఈ పండుగకు  అల్లుళ్ళను పిలిచి మర్యాదలు చేయడం ఒక ఆనవాయితీ గా ఉంది. సంక్రాంతికి ముందు రోజును భోగి పండుగ అంటారు. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృ ద్ధిగా ఇళ్లకు వచ్చే కాలమిది. రెండో రోజును సంక్రాంతిగా, పెద్దలు పండుగగా, మూడో రోజును కనుమ పండుగ లేదా పశువుల పండుగగా జరుపుకుంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 14 న జరుపుతారు. భోగి రోజున తెల్లవారక ముందే కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభ మవుతుంది. మనలో ఉన్న బద్దకాన్ని, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుండి నూతన ఆనంద, ఆప్యాయతలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభించాలని మనసులో నిర్ణయించుకుంటారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానాలు చేసి ప్రతి ఇంట...

రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది?

రాయలసీమ కా పేరు ఎలా వచ్చింది?       1928 వరకు 'రాయలసీమ' అనే పదమే వాడుకలో లేదు. 1928 వరకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను దత్త మండలాలు (సీడెడ్ డిస్ట్రిక్ట్) అని వ్యవహరించేవారు.  'అభిషిక్త రాఘవం'లో నడిమింటి వెంకటపతి మొదటి సారిగా 'రాయలసీమ' పదాన్ని వాడారని శ్రీ రావినూతల రామారావు గారు (గుత్త కేశవ పిళ్లై జీవిత గాథలో) రాశారు. ఈ పదాన్ని వాడుకలోకి తెచ్చిన కీర్తి ప్రధానంగా హరిసర్వోత్తమ రావు గారికి దక్కుతుంది. 1800 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు తనకు బ్రిటిష్ వారు సహాయం చేశారన్న కారణంతో  ఈస్ట్ ఇండియా కంపెనీకి దత్తత ఇచ్చాడు. అందువల్ల ఈ జిల్లాలను దత్త మండలాలని అనేవారు. దత్త మండలాలు అని పిలిపించుకోవడం అగౌరవంగా భావించిన క నాయకులు 1928 నవంబరు 18వ తేదీన నంద్యాలలో కడప కోటిరెడ్డి గారి అధ్యక్షతన సభ జరిగిన సభలో ఈ ప్రాంతాన్ని 'రాయలసీమ ' అని పిలుచుకోవాలని తీర్మానించారు.  గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారు దీనిని ప్రతిపాదించారు.   రాజమండ్రి వ్యవస్థాపకులలో ఒకరైన చిలుకూరి నారాయణరావు  గారు సైతం ఈ సభలో పాల్గొన్నారు. 15వ, 16వ శతాబ్దాలలో విజయనగర పాలకులు నిర్మించిన నీటి వనరు...