డా.కేశవరెడ్డి
డా.కేశవరెడ్డి
సేకరణ: పిళ్లా విజయ్ 9490122229
నవలా రచయిత . తెలుగు నవలా సాహిత్యంలో ప్రముఖ స్థానం సంపాదించు కున్నారు. స్వస్థలం:చిత్తూరు. జీవితం తెలుగు జిల్లా గడిచింది నవలా . కాని వైద్య వృత్తిలో భాగంగా నిజామాబాద్ డిచ్ పల్లి లో చివరివరకూ జీవితం గడిచింది. జానపద కథా కథనశైలిలో పల్లీయపదాలను శిష్ట్ల వ్యవహారికాన్నీ కలగలపి ఆయన కథ చెప్పే తీరు పాఠకులకు విశేషంగా నచ్చింది . బీర సాగు గురించి దోపిడీ కి గురైన వర్గాల గురించి తాత్త్విక స్థాయిలో గాఢమైన లోతుల్లో చర్చించిన రచయితగా చెప్పుకోవచ్చు రచన ఒకటి ఒకటి కాకుండా నిజ జీవితంలో కూడా నిరాడంబరంగా ఉంటూ వ్యాధిగ్రస్తులకు వైద్యం చేస్తూ జీవించారు
అతడు అడవిని జయించాడు ,చివరి గుడిసె, మూగవాని పిల్లనగ్రోవి, మునెమ్మ వీరి ప్రసిద్ధ నవలలు. తనను తానే నవలలను తానే ఇంగ్లిష్ లో అనువదించు కోగా ఆక్స్ఫర్డ్ ప్రెస్ వాళ్లు వాటిని వెలువరించారు . 2015 లో మరణం .
( మహమ్మద్ ఖదీర్ బాబు_ ఇలా కూడా కథలు రాస్తారు నుండి)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి