పోస్ట్‌లు

ఆగస్టు, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

రేనాటి చోళులే రాయలసీమ నేలిన ప్రథమ రాజులు

 రేనాటి చోళులే రాయలసీమ నేలిన ప్రథమ రాజులు రేనాడు అని వ్యవహరింపబడిన         నేటి వైఎస్ఆర్ నాటి కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, నాటి చిత్తూరు జిల్లా నేటి రాయచోటి జిల్లాలోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలను కలిపి రేపాడు అని పిలిచేవారు.ఈ రేనాటి సీమను ధనుంజయుడు పాలించినట్లు శాసనాలు లభించాయి.మొదట రేనాటి సీమ 7,000 గ్రామాల పరిధిలో ఉండింది.        మొట్ట మొదట తెలుగుభాషలో శాసనాలు వేయించిన కీర్తి రేనాటిచోళులకే దక్కింది.       రేనాటి ధనుంజయుడి తొలి రాజధాని ఎరికల్‌ అయి ఉండొచ్చునని లభించిన శిలాశాసనాల ద్వారా పరిశోధకులు నిర్ధారించారు.ఈ రేనాటి చోళులు కడప జిల్లా వాసులేనని భావిస్తున్నారు. ఇతను తొలుత  ఎరికల్‌ అంటే నేటి ఎర్రగుడిని రాజధానిగా చేసుకుని పరిపాలించి ఉండొచ్చునని శిలాశాసనాల ఆధారంగా భావిస్తున్నారు.  ఎరికల్‌ పదం కాలక్రమేణా ఎరికల్లు, ఎరిగల్లు, ఎరికాల్వ, ఎరిగల్‌గా రూపాంతరం చెంది ఎర్రగుడి (ఎర్రని ఇటుకలతో నిర్మించిన పాత గుడి)గా మారిందని తెలిపారు. ఎర్రగుడి ప్రస్తుతం కమలాపురంలో ఉంది. 7వ శతాబ్దంలో...
Hemamanjari The Neolithic people settled either on the top of granatoid hills or on levelled terraces on hillsides or on valley floors. In the southern part of the Deccan plateau, where granite hills rise from the block cotton soils, the Neolithic villages were generally located on hill sides on plateau, sometimes miner along streams, and accationlally along the the banks of major rivers [upender singh, 2016:123] settled village life domestication of cattle, goats and sheep and using of finished stone axes were the salient features of the Neolithic age. Neolithic Culture In Kadapa District Ofandhra Pradesh: Neolithic pottery: In Archaeological terms the Neolithic period followed the Paleolithic and Mesolithic periods, spanning six thousand years from approximately 12000Bc to 6000 Bc years ago. There are a number of distinctive features of the Neolithic culture of Andhradesa including the apparent symbolic importance of cattle, and the creation of ash mounds that give it nobly indigenou...

నవీన శిలాయుగం (Neolithic Period)

చిత్రం
రాయలసీమలో  నవీన శిలాయుగపు (Neolithic Period) అవశేషాలు  *రాయలసీమలో నవీన శిలాయుగపు (Neolithic Period) అవశేషాలు*         విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న 'నవీన శిలాయుగం (నియోలిథిక్ ఏజ్)ను గార్డన్ ఛైల్డ్ (Gordon Childe)అనే శాస్త్రవేత్త  What Happened in History లో  'Neolithic Revolution'( 'నాగరికత విప్లవం' ) అని పిలిచాడు. సర్ జాన్ లుబ్బాక్ 'neolithic' అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు. దీనినే  కొత్త రాతి యుగం ( "న్యూ స్టోను ఏజి") అని కూడా పిలుస్తారు.ఇది రాతి యుగంకు చివరి భాగం. ఇది సుమారు 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.         ఈ కాలంలోనే మానవుడు ఆహారాన్ని వేటాడే దశను ముగించి  ఆహార ఉత్పత్తి దశకు పరివర్తన చెందినాడు. వ్యవసాయాన్ని ప్రారంభించాడు. వ్యవసాయం చేయడానికి శిలాపనిముట్లను ఉపయోగించాడు. దీంతో సంచార జీవితం అంతమైంది. స్థిర నివాసం  ఏర్పరచుకున్నాడు.      మొట్టమొదటిసారిగా గ్రామీణ వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాబోవు నాగరికతకు ఈ కాలంలోనే పునాదులు పడ్డాయి. ఈ యుగం భారతదేశంలో వి...

రాయదుర్గం చారిత్రక నేపథ్యం

చిత్రం
                  courtesy: trawell.in రాయదుర్గం చారిత్రక నేపథ్యం          అనంతపురం నుండి 100కిలోమీటర్ల దూరంలో, గుంతకల్ నుండి 95 కి.మీ.దూరంలో,బెంగళూరు నుండి 265 కి.మీ దూరంలో ఉన్న రాయదుర్గంకు వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యంఉంది.               చరిత్ర పూర్వ యుగం నుంచి జన నివాసం ఇక్కడ ఉండేది. నూతన శిలాయుగం, లోహ యుగం నాటి అవశేషాలు రాయదుర్గం సమీపంలోని అడగుప్ప గొల్లపల్లి,బాదనహాల్ సమీపంలోని కర్నాటక రాష్ట్రం బ్రహ్మగిరి వద్ద పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయట పడ్డాయి. వీటి ఆధారంగా ఆదిమానవుల వికాస పరిణామంలో వివిధ దశలను ఈ అవశేషాలు తెలుపుతాయి. చిన్న రాతి సమాధులు, గుంతల మాదిరి సమాధులు గొల్లపల్లి, అడుగుప్ప వద్ద 19వ శతాబ్ది చివరిలో కనుగొన్నారు. సుమారు 700 వరకు ఇలాంటి సమాధులను కనుగొన్నారు. వీటిని సిస్టవాన్లు, ఇష్టవానులుగా పిలిచేవారు వంద సంవత్సరాల క్రితం ఈ సమాధులకు ఉపయోగించిన రాళ్లు, బండలను అప్పటి తహసిల్దార్ రాయదుర్గానికి తరలించి ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఉపయోగించినట్లు ...

ప్రాచీన సాహిత్యం లో కాల విభజన

ప్రాచీన సాహిత్యం లో కాల విభజన             ఒకప్పుడు భారతీయ వైద్యశాస్త్రం (ఆయుర్వేదం) ఎన్నో మందులను మూలకలను తెలుసుకోగలిగింది. క్రమంగా ఆ విజ్ఞానం గూడ మౌఢ్యం బారినపడి, ఇవాళ్టి ఆయుర్వేద వైద్యులు ఏ మూలిక దేనికి పనికొస్తుందో చెప్పలేని స్థితిలో వున్నారు.          ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబందించిన స్థలాల గురించి, విషయాల గురించి తెలుసుకోవాలంటే, టోలమీ వంటి గ్రీకు భూగోళ శాస్త్రజ్ఞులుమీద, అరబ్బు వర్తకుల మీద, చైనా యాత్రికుల మీద ఆధారపడాలి. మన సాహిత్యంలో పౌరాణిక గాధలు తప్ప వేరే ఏమీ దొరకవు.వాటిల్లో స్థలం కాలాదులుండవు. స్వయంపోషక గ్రామాల్లో ఉద్భవించిన నాటి బ్రాహ్మణ మతానికి( నేటి హిందూ మతానికి) రుతుచక్రంతోనే తప్ప కాల ప్రవాహంతో ప్రమేయం లేదు కాబట్టే అది మనకు చరిత్ర లేకుండ చేసింది. కాలం సహితం కాలచక్రం అయింది. గుండ్రంగా తిరిగే ఈ చక్రంలో దేనికి మొదలు లేదు. అన్ని అనాది కాలం అయి పోయాయి. కాలం గురించి చెప్పిన విషయాలు కూడా అతిశయోక్తులతో నిండి  ప్రాచీన సాహిత్యం నుండి చరిత్రను నిర్ధారించలేదు పోతున్నాం.         పూర్వం ప్రాచీన ఆర్యులు ఉత...

అన్నమయ్య జిల్లా నందలూరు లో బౌద్ధ ఆరామాలు

అన్నమయ్య జిల్లా నందలూరు లో బౌద్ధ ఆరామాలు నందలూరు చేయ్యేరు పశ్చిమ ఒడ్డున ఉంది. రాయలసీమలో ఇది ఒక ప్రముఖ బౌద్ధ కేంద్రం. ఇక్కడ 1913 లో బౌద్ధ గుహలు, విహారాలు ఉన్నాయి. కడప జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. అనంతపురం జిల్లాలోని ఎర్రగుడిలోనూ, కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా లోని రాజుల మందగిరిలోనూ దొరికిన క్రీస్తు పూర్వం 274–236 కాలం నాటి అశోక చక్రవర్తి వేయించిన శాసనాల ద్వారా కడప జిల్లా చరిత్ర తెలుస్తుంది.       క్రీస్తుపూర్వం 3నుంచి 11వ శతాబ్దాల మధ్య అన్నమయ్య జిల్లాలోనీ నందలూరులో బహుదానది ఒడ్డున బౌద్ధారామాలు విరాజిల్లాయని.. దక్షిణ భారతదేశ పర్యటన చేసిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ ప్రపంచానికి తెలియజేశారు.   ‘‘చు-లి-య’’ దేశపు రాజధానికి ఆగ్నేయ దిశలో అశోక చక్రవర్తిచే నిర్మించబడిన బౌద్ధ స్థూపం వున్నట్లు చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ పేర్కొన్నాడు. ఈ స్థూపమే కడప జిల్లా అడపూరు (నందలూరు) లో వున్న బౌద్ధ స్థూపంగా గుర్తించబడినది.      క్రీస్తు శకం 7లో హ్యూన్ త్సాంగ్ తన భారతదేశ పర్యటనలో భాగంగా దక్షిణ భారతదేశానికి వచ్చిన పుడు, రేనాటి చోళుల ర...

The unexplored relics of Rayalaseema

చిత్రం
The unexplored relics of Rayalaseema  Published - October 28, 2023 08:07 am IST - TIRUPATI The region is dotted with anthropomorphic burial sites, which indicate the existence of human civilisation here during the megalithic era, between 500 and 300 BC A.D. Rangarajan A pillared dolmen of the megalithic era found at Mallayyagaripalle near Tirupati.. | Photo Credit: Special Arrangement The numerous monuments and heritage sites in the Rayalaseema region, comprising the southern districts of Andhra Pradesh, stand as tall reminders of the region’s historical significance. The culture in the region also greatly reflects the mark that the many dynasties that once ruled the land made on its people. However, the burial sites from the megalithic era spread across the region reveal that the land’s history is much richer than many know. The region also finds its references in Hindu mythology. Tirupati district is dotted with anthropomorphic burial sites, which indicate the existence of h...