పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

అనంత సాహితీ కర్షకుడు కల్లూరు రాఘవేంద్రరావు

చిత్రం
                      కల్లూరు రాఘవేంద్రరావు తల్లిదండ్రులు కల్లూరు అహోబలరావు,సీతమ్మ దంపతులు. అహోబలరావు ఉపాధ్యాయులు గా కళ్యాణదుర్గం లో పనిచేస్తున్న సందర్భం లో రాఘవేంద్రరావు 1.6.1946లో ఎనిమిదవ సంతానంగా అక్కడే జన్మించారు.కానీ వీరి కుటుంబ మూలాలు మాత్రం కల్లూరు గ్రామంలో ఉన్నాయి. తన తండ్రి అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. హైస్కూలు విద్యను హిందూపురంలో పూర్తి చేశారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ డిగ్రీ పొందారు. 1966లో హిందూపురంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే లేపాక్షి మండలంలోని సిరిపురం లో , తదనంతరం 1969లో హిందూపురంలో కూడా పనిచేశారు. 1974లో హిందూపురం మున్సిపాలిటీ అయిన తర్వాత అక్కడే 1998 వరకు వివిధ మున్సిపల్ పాఠశాలల్లో పని చేశారు. 1999లో  ప్రధానోపాధ్యాయుని గా పదోన్నతి పొందారు. 2004లో పదవీ విరమణ పొందే వరకు రహమత్ పురం లో పని చేసేవారు. అహోబల రావు కవి కావడం వల్ల తన కుమారుడు రాఘవేంద్ర రావును కూడా సాహిత్య కారునిగా మారడానికి కావాల్సినంత ప్రోత్సాహాన్ని ఇచ్చారు . దా...

జిల్లాలో వికసించిన ప్రబంధ, ఆధ్యాత్మిక సాహిత్యం

చిత్రం
                           ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసినపుడు 16వ శతాబ్దంలో వసు చరిత్ర రాసిన రామరాజ భూషణుడు కొంతకాలం పెనుకొండలో నివసించినట్లుచారిత్రక ఆధారాలున్నాయి. వసుచరిత్రలో ఆయన వర్ణించిన కోలాహల పర్వతమే పెనుకొండ అనీ, సుక్తిమతీనదే చిత్రావతి నది అని చెపుతారు.          17వ శతాబ్దంలో పాఠకులకు ఆసక్తి పెంచే 'శుకసప్తతి' కథా కావ్యాన్ని రాసిన 'పాలవేకరి కదిరీపతి' ఈ జిల్లాలోని కదిరి ప్రాంతం వాడనేందుకుచారిత్రక ఆధారాలున్నాయి. ఈ కావ్యంలో ఆనాటి సామాజిక పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తాయి.    అదే 17వ శతాబ్దంలోనే సమాజంలోని కల్మషాన్ని తన పద్యాలతో కడిగేస్తూ, మంచి చెడ్డలను సమీక్షిస్తూ, ప్రజలలో మూఢ విశ్వాసాలను ఖండిస్తూ ప్రజాచైతన్యం రగిలిస్తూ ఆలవెలదులలో పద్యాలను సరళసుబోధకంగా అల్లిన 'ప్రజాకవి వేమన' కదిరి ప్రాంతంలోనే ఉన్నట్లు, గాండ్లపెంట మండలంలోని కటారుపల్లె గ్రామంలో సమాధి అయినట్లు అనేక చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.  ప్రాచీన కవుల్లో వేమనది విశిష్ట స్థానం. తన సమకాలీన ...

అనంతపురం జిల్లాలో సాహిత్య వికాసం

                                                   “క్షామములెన్ని వచ్చినా రసజ్ఞత మాత్రము చావలేదు, జ్ఞానమృత దృష్టికిన్ కొరతనందని రాయలసీమ లోపలన్” అని డాక్టర్ నండూరి కృష్ణమాచార్యులు చెప్పినట్లు రాయలసీమలోని అనంతపురము జిల్లాలో ప్రాచీన కాలంనుండి నేటి వరకు సాహిత్య వికాసం నిరంతరాయంగా ఫరిడ విల్లుతోంది.         ప్రాచీన సాహిత్యాన్ని మినహాయిస్తే, ఆధునిక సాహిత్యమంతా సంక్షోభ సమాజ ప్రతిబింబమే. కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న జీవితాన్ని, ఫ్యాక్షన్ రాజకీయాలను, రాజకీయ క్రీనిడల్ని సాహిత్యం ఆవిష్కరిస్తోంది.         సాహిత్యానికి, ఆర్థిక సామాజిక పరిస్థితులకు, రాజకీయ పరిస్థితులకు పరస్పర సంబంధముంది. కాలానుగుణంగా సాహిత్యంలో రూపం మారినట్లే, వస్తువూ మారుతూవస్తోంది. కాకపోతే జిల్లాలో ఉన్న నైసర్గిక స్వభావం వల్ల ఇక్కడ కరువు తాండ వించడం, దానికి తోడు పాలకవర్గాల నిర్లక్ష్యం, ప్రజల అమాయకత్వం వెరసి సాహిత్యంలో వ్యదార్థ జీవన దృశ్యం అణుమాత్రం కూడా మారలేదు. ...

అనంత రైతులకు కుడిఎడమల నిలిచిన కవి నర్సిరెడ్డి

చిత్రం
                   "మీ గుండెల్లో ఎక్కడైనా/ చీమ కనుగుడ్డంత కారుణ్యముంటే/ మాక్కొంచెం తడినివ్వండి/ మా పొలాల గుండె గదుల్లోంచి/ కావల్సినన్ని గింజలు తోడి పోయకుంటే అప్పుడడగండి" అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరిన యాముల నర్సిరెడ్డి సోమందేపల్లి మండలంలోని చాకర్లపల్లి లో యాములసుశీలమ్మ , చక్కీ రప్ప దంపతులకు జూన్ 11న 1976 లో జన్మించారు. తండ్రి చక్కీరప్ప టీచర్ గా పనిచేసేవారు. అయినప్పటికీ ఆయన ఉదార స్వభావం వల్ల, వ్యవసాయానికి అధికంగా ఖర్చు చేయడం వల్ల నర్సిరెడ్డి చదువు అనేక కష్టాలకడలిలో సాగింది.చాకర్లపల్లి లో ప్రాథమిక విద్యను,హైస్కూలు విద్యను సోమందేపల్లి లో పూర్తి చేశారు. తర్వాత చదువు మానేసి వ్యవసాయం చూసుకుంటూ ఉండేవారు. తండ్రి అనారోగ్యంతో మరణించడంతో నర్సి రెడ్డికి జూనియర్ సహాయకునిగా 2003లో హంద్రీనీవా సుజల స్రవంతి కార్యాలయంలో నియామకం జరిగింది. ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయం లో దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేశారు.       వ్యవసాయం లో ఉన్న ఆటుపోట్లను, అందులో కష్టాలలో తను చూసిన నర్సిరెడ్డి తన చిన్నతనం నుండి ఆసక్తి ఉన్న సాహిత్య రంగం...

సీమలో ఉషోదయ ప్రభాత గీతాన్ని ఆలపిస్తున్న రజిత

చిత్రం
'నేను నారిని,మ్రోగించిన సమరభేరిని' అంటూ తన్ను తాను నిర్వచించుకున్న కొండసాని రజిత అయ్యగారి నారాయణరెడ్డి సునందమ్మల దంపతులకు  మొదటి సంతానంగా 13 ఆగష్టు1985లో ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన పుట్టపర్తికి మండలం లోని గువ్వలగుట్టపల్లిలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం సుబ్బరాయనిపల్లి లోని అమ్మమ్మ తాతయ్య రామకృష్ణమ్మ నారాయణ రెడ్డి  వద్ద సాగింది. జూనియర్ కళాశాల చదువు మాత్రం అమ్మగారింట  పూర్తయింది. ఇంటర్ పూర్తికాగానే తన మేనమామ కొండసాని బయపరెడ్డి తో 3 జూన్ 2003 న వివాహం జరిగింది. వీరి కుమారుడు ప్రణీత్ కుమార్ రెడ్డి కూడా తల్లి బాటలో పయనిస్తూ కథలు రాయడం విశేషం. వివాహాం తర్వాత కూడా చదువును కొనసాగిస్తూ 2012లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ద్వారా దూరవిద్య లో డిగ్రీ (బి.ఎ) పూర్తి చేశారు.ఇటీవల నాగార్జున విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా ఎమ్మెస్ డబ్ల్యూ కోర్సును పూర్తి చేశారు. ఈమె 14 ఫిబ్రవరి 2007 నుండి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది.2017 డిసెంబర్ నుండి 2018 ఆగష్టు వరకు అంగన్వాడీ మినీ సూపర్వైజర్ గా కూడా పనిచేశారు.             వ్యవసాయ కుటుంబం నేపథ్...

అనువాద రచయిత సొంఠి జయప్రకాష్

చిత్రం
               సొంఠి జయప్రకాష్ మడకశిరలో సొంఠి మెట్టు బండి రాయుడు,చిన్నామణి దంపతులకు 1. 5.1952 న జన్మించారు .వీరి ప్రాథమిక విద్యాభ్యాసం  మడకశిర లోనూ, 6 నుండి 12 వ తరగతి వరకు అనంతపురంలోని ప్రభుత్వ మల్టీపర్పస్ స్కూల్లో లోనూ పూర్తయింది. డిగ్రీలో బీకాం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో, ఎం కామ్ చదువును అనంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ లో దూరవిద్య ద్వారా1996 లో పూర్తి చేశారు.         1977 లో గుంతకల్ సిండికేట్ బ్యాంక్ లో క్లర్కుగా చేరి అంచెలంచెలుగా పదోన్నతి పొంది మేనేజర్ గా అనంతపురంలో లో 2012లో పదవీ విరమణ పొందారు. ఉద్యోగంలో చేరక ముందే 1976లో శారదతో వివాహమైన పిమ్మట వీరికి ఇద్దరు కుమారులు వంశీకృష్ణ, విజయకృష్ణ ఒక కుమార్తె ప్రత్యూష జన్మించారు. వీరందరూ ఉద్యోగాలు చేసుకుంటూ వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు.     6 నుండి 12 వ తరగతి చదువుతున్న సందర్భంలో అనంతపురంలోని కేశవ విద్యానికేతన్ హాస్టల్ లో ఉండేవాడు.అక్కడ ఆశావాది ప్రకాశరావు సీనియర్ సహచరుడు ఆయన చాలా రచనలు చేసేవాడు అప్పటికే ఆయన బాల కవిగా పేరు పొందాడు .ఆయన్ను ఆద...

కడప నగరం

చిత్రం
            కడప   మున్సిపల్ కార్పొరేషన్  కడప నగరం       కడప, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన నగరం. వైఎస్ఆర్ కడప జిల్లాకు ముఖ్య పట్టణం. కడప మండలానికి ప్రధాన కేంద్రం. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ.        కడప నగరం భౌగోళికంగా 14.47°N 78.82°E వద్ద ఉన్నది. ఇదిసముద్రమట్టానికి 138 మీ (452 అడుగుల) ఎత్తులో ఉంటుంది.          కడప నగర వ్యాసార్ధం (radius) 8 కి.మీ. వైశాల్యం 203చ.కి.మీ, చుట్టుకొలత  50కి.మీ.. విమానాశ్రయం, యోగివేమన విశ్వవిద్యాలయం, కేంద్రకారాగారాలను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే కడప‌నగర వ్యాసార్థం 13 కి.మీ, వైశాల్యం 530 చ.కి.మీ, చుట్టుకొలత (circumference) 81.6 కి.మీ.             పశ్చిమం దిశగా బళ్ళారి నుండి అనంతపురం గుండా పారే పెన్నా నది ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న నెల్లూరు జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారినా వేసవిలో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, సగ...

కడప కా పేరు ఎలా వచ్చిందంటే

చిత్రం
కడప కా పేరు ఎలా వచ్చిందంటే        కడప జిల్లా గెజిటీరు ప్రకారం కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/kurpah) అనే రాసేవాళ్ళు. ఇది కృప అనే పేరుకు దగ్గరగా ఉంది. స్థలపురాణం ప్రకారం దేవుని కడపలో విగ్రహ ప్రతిష్టాపన చేసింది మహాభారతం లోని కౌరవుల కులగురువైన కృపాచార్యుడు. ఆయన పేరుమీదుగా ఆ ఊరిని కృపనగరం, కృపాపురం, కృపావతి అని పిలిచేవారు.         కృప అనే పేరు , ప్రజల నోళ్లలో బడి అది కాస్త కురుప/కుర్ప/కరుప/కరిప అయి వుంటుందని భావిస్తున్నారు.  క్రీ.పూ. 200 - క్రీ.శ. 200 మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించిన టాలమీ అనే గ్రీకు యాత్రీకుడు ఆ పేరును కరిపె/కరిగె అని రాసుకున్నాడు.             కడప నవాబుల అధికారిక భాష పర్షియన్. ఆ భాషలో క, గ అనే అక్షరాల మధ్య తేడా ఇప్పుడు తెలుగులో థ,ధల మధ్య ఉన్నట్లు ఒక చుక్క మాత్రమే. అందువల్ల 'క' ను పొరబాటుగా 'గ' అని పలికేవారు.అలా  కరుప మెల్లగా గరుపగా కాలక్రమంలో కడప గా మారిందని భావిస్తున్నారు.              "పూర్వం తిరుమలకు వెళ్ళే యాత్రీకులు ముందుగా ద...

కడప పట్టణంలో వీధుల పేర్లు

చిత్రం
కడప నగరంలో వీధుల పేర్లు ప్రతి మనిషికి ఓ పేరు ఉన్నట్లే ప్రతి ఊరికి ఓ పేరు ఉంటుంది. ఆ ఊరిలోని ప్రాంతాలకు, వీధులకు సైతం పేర్లు ఉంటాయి. వాటి వెనుక ఓ కథ, ఓ చరిత్ర ఉంటాయి. అలాగే కడప కూడా. ఇప్పుడున్న కడప పేరు ఎలా వచ్చిందన్న విషయంలో అనేక కథనాలు ప్రచారం ఉన్నాయి. ఒకప్పుడు గోల్కొండ ఆర్మీ కమాండర్‌ నేక్‌నామ్‌ ఖాన్‌ ఏర్పాటు చేసిన నేక్‌నామాబాద్‌ క్రమంగా అభివృద్ధి చెందుతూ కడప షహర్‌(పట్టణం)గా రూపొందింది. ఇందులో ఒక్కో పాలకుని హయాంలో ఒక్కో పేట, ఒక్కో ప్రాంతం ఏర్పాటై  అభివృద్ధి చెందుతూ వచ్చాయి. నగర ప్రజలు ఇప్పటికీ ఆ ప్రాంతాలను, వీధులను ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. వీటిలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, వీధుల పేర్లు..  క్రిష్టియన్‌ లేన్‌ కడప పాతరిమ్స్‌ వద్ద ఉన్న కాంగ్రిగేషనల్‌ చర్చి నుంచి ఎన్‌టీఆర్‌ విగ్రహం వరకూ ఉన్న వీధిని క్రిష్టియన్‌ లేన్‌గా పిలుస్తున్నాము. బ్రిటీషు వారి హయాంలో క్రైస్తవ మత వ్యాప్తి క్రమంలో ఈ పేట ఏర్పాటు చేశారు. 1822లోలండన్‌ మిషన్‌ కేంద్రం ఏర్పాటైంది. బళ్లారికి చెందిన జె. హ్యాండ్స్‌ అనే మిషనరీ అప్పుడప్పుడు వచ్చి క్రీస్తు బోధనలు చేసి వెళ్లేవారు. కడపలో ప్రత్యేకంగా ఒక మిషనరీ...

అనంత చైతన్య స్వరాలు

చిత్రం
                 అమెరికా రచయిత ఆప్షన్ సింక్లెయిర్ సాహిత్యమంతా ప్రచారమేనన్నారు.అయితే ప్రచారమంతా సాహిత్యం కాదు. సాహిత్య సంఘాల పని సాహిత్యకారులను ప్రోత్సహించడమే కాదు ప్రజాసాహిత్యాన్ని అభివృద్ధి చేయటం కూడా.         సాహితీ స్రవంతి గత పదహైదు సంవత్స రాలుగా తెలుగు రాష్ట్రాలలో సాహితీ సృజన కారులను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్య సాహిత్యాన్ని ప్రోదిచేస్తూ ఉంది. అరసం, విరసంల తదనంతరం సాహిత్యోద్యమం కొనసాగించేందుకు దీక్షబూని ఉంది. “పాతది పనికిరాదు / సరికొత్త తరం కావాలి / సృజనకే జీవితానికే తేడాలేని/జీవితాన్ని సరికొత్త సృజించే తరం కావాలి' అనంటాడు కె. శివారెడ్డి                జీవితం ఆధునికం అవుతోందని అను కోవడమేగానీ సమాజంలో ఆధునికత జాడలు కానరావడం లేదు. ముఖ్యంగా దళితులు,మహిళలు, పసిపిల్లల పట్ల గురజాడ ఎలాంటి దృక్పథాన్ని చూపించాడో అలాంటి ఆధునిక దృక్పథం ఇంకా సమాజం అందుకోలేదు. ఈ దృక్పథాన్ని నూతన తరం అందుకోవాలి. దీనికోసం వర్తమాన సాహిత్య కారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.        అన...

Socio-economic status of schedule tribes in Andhra Pradesh: An analysis in Kadapa district

          A Multi-stage random sampling technique was employed to study the Socio- economic status of schedule tribes.        In the first stage, Kadapa district was purposively selected for the study.        In the second stage Kadapa, Jammalamadugu and Rajampeta three revenue divisions selected;          In the third stage each division 2 mandals randomly were selected, namely Rayachoti, T.Sundupalli, Nandalur, B.Kodur, Thondur, and Vempalli mandals are selected;          In the fourth stage each mandal 25 sample randomly tribals were selected.          All  the tribal households in the sample village were interviewed with the help of prepared schedule, totally the final sample respondents interviewed were 150 from the Kadapa district.          For the survey of the objective in the area,the males constitute 59.33 per...

Tribal development strategies imple mented in India

         The implementation part of the tribal development strategy there are different views among the researchers. Some argue that what was happened to tribal in India during the last 50 years is agonizing. The approach to tribal development from the Fourth Plan onwards had found that actual benefits trickling down to the tribals have not been consistent with promises we have made.       The gap between tribals and non-tribals has been widening and tribal exploitation has become more effective and increased after the implementation of developmental plans. A.K Sharma pointed out that, Government of India has not only failed to encourage the development of tribals but has actively maintained their under development. He also stated that the laws and programmes have failed because of the attitudes of the powerful feudal elitist groups and non-involvement of tribals in the development process. The tribal development in the Sixth Plan states that the ...

The status of the Scheduled Tribes

           The Constitution of India does not define Scheduled Tribes as such; the Article 366(25) refers to scheduled tribes as those communities who are scheduled in accordance with Article 342 of the Constitution.           According to Article 342 of the Constitution, the Scheduled Tribes are the tribes or tribal communities or part of or groups within these tribes and tribal communities which have been declared as such by the President through a public notification. The Constitution of India incorporates several special provisions for the promotion of educational and economic interests of Scheduled Tribes and their protection from social injustice and all forms of exploitation. These objectives are sought to be achieved through a strategy known as the Tribal Sub-Plan strategy, which was adopted at the beginning of the Fifth Five Year Plan. The strategy seeks to ensure adequate flow of funds for tribal development form the State...

The status of the Scheduled Tribes in India

           The Constitution of India does not define Scheduled Tribes as such; the Article 366(25) refers to scheduled tribes as those communities who are scheduled in accordance with Article 342 of the Constitution.           According to Article 342 of the Constitution, the Scheduled Tribes are the tribes or tribal communities or part of or groups within these tribes and tribal communities which have been declared as such by the President through a public notification. The Constitution of India incorporates several special provisions for the promotion of educational and economic interests of Scheduled Tribes and their protection from social injustice and all forms of exploitation. These objectives are sought to be achieved through a strategy known as the Tribal Sub-Plan strategy, which was adopted at the beginning of the Fifth Five Year Plan. The strategy seeks to ensure adequate flow of funds for tribal development form the State...