ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఏప్రిల్ 4వ తేదీన ప్రారంభమైంది. 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లు ఏర్పడినాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్లన్నీ యథాతథం. * జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..* 1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం 2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం 3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ 4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం 5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం 6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం, 7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ 8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) 9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు 10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త) 11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు 12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త) 13. ఎన్టీఆర్ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త) 14. గుంటూరు : గుంటూరు, తెనాలి 15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త) 16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్...